Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Shocking Video: మహారాష్ట్రలోని సతారా పట్టణంలో ఓ 18 ఏళ్ల యువకుడు ఒక మైనర్ బాలికను బహిరంగంగా కత్తితో బెదిరించిన దారుణ ఘటన చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడు బాలిక మెడ వద్ద కత్తి పెట్టి బాలికను బెదిరించడంతో స్థానికులు, పోలీసుల తెలివైన చర్యలతో సురక్షితంగా రక్షించగలిగారు. ఈ గతనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. సదరు బాలికతో పాటు అదే కాలనీలో…
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి…
Lok Sabha Elections 2024 : లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికలకు ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించాయి. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయి.