Home
Sasaram Patna Passenger Train
Sasaram Patna Passenger Train News
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లోని రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో…
తాజావార్తలు
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..