Home
Sasaram Patna Passenger Train
Sasaram Patna Passenger Train News
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లోని రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో…
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!