Home
Sasaram Patna Passenger Train
Sasaram Patna Passenger Train News
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లోని రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!