భూపాలపల్లి జిల్లా సర్వాయి పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒంటి పై నగల కోసం నీచానికి ఒడిగట్టారు. 75 ఏళ్ల వృద్దురాలని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేసిన ఘటన సర్వాయి పల్లిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … లంగారి లక్ష్మీ(75) మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సీరియల్ చూడటానికి పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. సీరియల్ చూసి న అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరింది. బుధవారం తెల్లవారిన ఎంత…