ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) కి రాజస్థాన్ రాయల్స్ (RR) కొత్త కెప్టెన్ను ప్రకటించింది. IPL తొలి ఎడిషన్లో టైటిల్ గెలుచుకున్న జట్టు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా కంటే ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కే మొగ్గుచూపింది. ఫ్రాంచైజీ పరాగ్ను రెగ్యులర్ కెప్టెన్గా నియమించింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమైన సంజు సామ్సన్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సంవత్సరం సంజు సామ్సన్ గాయపడినప్పుడు…