సామ్ సంగ్ వచ్చే వారం భారత్ లో కొత్త గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ కంపెనీ సామ్ సంగ్ గెలాక్సీ ఏ57, గెలాక్సీ ఏ37 స్మార్ట్ఫోన్లను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. సామ్ సంగ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రాబోయే ఏ-సిరీస్ స్మార్ట్ఫోన్ల విడుదలను ధృవీకరించింది. ఆ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ఈ రెండు స్మార్ట్ఫోన్లు సామ్ సంగ్ కీ ఐలాండ్ డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు మార్చి…
మార్కెట్ లో ట్రైఫోల్డ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో ట్రైఫోల్డ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ తన కొత్త ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ తో మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం, కంపెనీ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ను విడుదల చేసింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో సేల్ ప్రారంభంకానుంది. ముఖ్యంగా,…