దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ ఫోన్ను రిలీజ్ చేసింది. ‘గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్’ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవనుంది. కంపెనీ తాజాగా అన్బాక్సింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.…