కొన్ని నెలల క్రితం భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లో దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన స్లిమ్మెస్ట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గత మే 13న ఎస్25 సిరీస్లో భాగంగా ‘గెలాక్సీ ఎస్25 ఎడ్జ్’ను శాంసంగ్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్కు మొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అయినా కొన్ని నెలలోనే ఈ హ్యాండ్సెట్ ధర భారీగా తగ్గించబడింది. ఈ స్లిమ్మెస్ట్ ఫోన్పై ఏకంగా 17 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు…
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్లో ఫోన్ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా.. Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి…