Storyboard: బిహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నీతీశ్కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. బిహార్లో బీజేపీ కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. 4 నెలల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 89స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ నితీష్కుమార్కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది బీజేపీ. అప్పటి నుంచే నీతిశ్కుమార్ను మార్చటం తథ్యమనే విశ్లేషణలు మొదలయ్యాయి. గతేడాది జరిగిన…