MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చారు.. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్కు కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించారు.. పోలీసుల పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని సీఐడీ ఆదేశించింది. ఇక ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు…