స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సామ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ‘శుభం’ సినిమాను నిర్మించడమే కాకుండా.. చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సామ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Also Read: Iphone 17…
మళ్లీ సమంత సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా అంటే ఔననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని సామ్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ‘శుభం’లో మాయగా మెరిసింది. ట్రలాలా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో ఎనౌన్స్ చేసిన ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్లీ చెక్ పెట్టేసి ఫ్యాన్స్కు తీపి కబురు చెప్పింది. నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటూ, కొత్త విషయాలను పంచుకుంటుంది. ఫ్యాన్స్కి ఎప్పుడూ ప్రేరణాత్మకంగా, పాజిటివ్ మెసేజ్లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్తో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలో ఒక ఫ్యాన్ “మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది?” అని అడిగినప్పుడు, సమంత “మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా…