‘వారిసు’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్తో తీయబోతున్న భారీ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2026 నుండే ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్ కలగలిసి ఈ సినిమా ఒక పక్కా పాన్-ఇండియా ఎంటర్టైనర్గా రాబోతోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు…