టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఫొటోలు, వీడియోలు అంతగా మార్ఫింగ్ అవుతున్నాయి కాబట్టి నకిలీ కూడా అసలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఈ సమస్య బారిన ప్రముఖ నటి సాయిపల్లవి పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. Also Read :Bathukamma 2025 : బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కుష్బూ బీచ్లో…