‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నిఖిల్తో చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురా లేకపోయినా, తాజాగా భారీ ఛాన్స్ దక్కించుకుంది. మాస్ మెంట్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన…