దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్సిరీస్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ మీనా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించనుంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్గా కనిపించింది.తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. దృశ్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్తో పాటు తెలుగు రీమేక్లోనూ మీనానే లీడ్ రోల్లో కనిపించింది.తాజాగా…