చెన్నై నగరంలోని అల్వార్ పేట్ లోని అప్ మార్కెట్ ఏరియాలోని సెఖ్మెట్ పబ్ మొదటి అంతస్తులోని పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. మరో బాధితుడిని రక్షించి చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Also read: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..! మృతులను దిండిగల్…