MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్కే మొగ్గు చూపినట్లు అయ్యర్ తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు అద్భుతమైన ఫామ్లో ఉండగా, అదే…