ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలోని పట్టి కొత్వాలీ ప్రాంతంలో పోలీసులు ఓ ప్రత్యేకమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు జౌన్పూర్ జిల్లా మహారాజ్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన లోహిండా నివాసి రాజ్ నారాయణ్ కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు కేవలం సాధారణ కారు మాత్రమే కాదు. దాన్ని రాజ్ నారాయణ్ ఓ హెలికాప్టర్ రూపంగా మార్చారు. ఆ వాహనాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే.. ఈ కారును…
Rain Alert In Telugu States: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్…
హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి పుదుచ్చేరికి బయలుదేరింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్కు చెందిన ఏసీ బస్సు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్చెరు మీదిగా వేగంగా వచ్చిన బస్సు నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించారు. అదే సమయంలో 33 ఏళ్ల మమత బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్ను పిలిపించి బస్సును పక్కకు తీశారు. అయితే తలకు గాయం కావడంతో ఆమె…
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతింది, కానీ అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరులోని కళాశాలలో చేరేందుకు కారులో బయలుదేరారు. కారు కదిరినాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి పెద్దపులి దాడి చేసింది. కారుకు ఎదురుపడిన పులి రోడ్డుపై కొంత…