రోడ్డుపై వేగంగా వెళ్తున్న ట్రక్ డివైడర్ ను ఢీకొట్టుకుని జనాలపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరగులు పెట్టారు. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ట్రక్కు రెయిలింగ్ను విరగ్గొట్టి, బైక్లను ఢీకొని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రమాదాలు చూస్తే వణుకుపుట్టించేలా ఉంటాయి. వామ్మో.. జర్రుంటే సచ్చిపోతుండేరా అనే డైలాగ్ గుర్తుకు తెస్తాయి. అలాంటి యాక్సిడెంట్ తాజాగా చోటు చేసుకుంది. ఆ యాక్సిడెంట్కు సంబంధించిన…
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. Read Also:Handri Neeva:…