ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది..ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.. పోషకాలు మాట…
ఇండోనేషియాలో కంట్రీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఆనం అనే వ్యక్తి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ప్రేమించి రైస్ కుక్కర్ ను పెళ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డి డ్రెస్ లో వరుడు మెరిసిపోయాడు. అలాగే… వధువు అంటే రైస్ కుక్కర్ కూడా వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక పెళ్లి చేసుకున్న…