Range Rover Sentinel: నిన్న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం కృషి చేసిన మహానీయులను తలచుకున్నారు. వారి కృషిని కొనియాడుతూ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇండియా గేట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వేడుకలకు హాజరయ్యారు. నిన్న పరేడ్, జెండా, సైనిక కవాతులు ఎంత ఆకర్షణగా నిలిచాయో.. ప్రధాని వచ్చిన…
Republic Day 2025: భారతదేశం నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) జరుపుకుంటోంది. ఇందుకోసం ముమ్మరంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. రిపబ్లిక్ డే ప్రధాన ఆకర్షణ ఇందులో జరిగే పరేడ్. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పరేడ్ లో దేశంలోని సాంస్కృతిక గొప్పతనాన్ని, సైనిక శక్తిని ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్కు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారు. సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం,…