Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14…
Reliance Jio: ఐపీఎల్ సీజన్కు సమయం దగ్గర పడుతోన్న వేళ.. క్రికెట్ లవర్స్కి గుడ్న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో.. జియో సినిమా యాప్లో ఫిఫా వరల్డ్ కప్ 2022ని ఉచితంగా ప్రసారం చేసిన తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ డిజిటల్ ప్రసారం కోసం రిలయన్స్ ఇదే మోడల్ను ప్రయత్నించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. రిలయన్స్ వెంచర్ అయిన వయాకామ్ 18, ఐపీఎల్ 2023-2027 సీజన్ల డిజిటల్ మీడియా హక్కులను గతేడాది రూ.…