దక్షిణాది ప్రేక్షకులకు బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్రా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘శివ మనసులో శృతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె “విదాముయార్చి” (తమిళం), “జాట్” (హిందీ), “కేసరి చాప్టర్ 2” (హిందీ) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియా…
గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన రెజీనా కసాండ్రా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, పరిశ్రమలో నెలకొన్న వాస్తవాలు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘ఇండస్ట్రీలో ఇప్పుడు టాలెంట్ కన్నా పీఆర్, సోషల్ మీడియా మీదే అవకాశాలు ఆధారపడి ఉంటున్నాయి’ అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ నాకు ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే…
టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా. 2005లో తమిళ చిత్రం ‘కండనాల్ మొదల్’తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రెజీనా, తెలుగులో ‘SMS (శివ మనసులో శృతి)’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో, ఆమె టాలీవుడ్లో అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ, కొంతకాలం తర్వాత విజయాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ, ఆమె కెరీర్ను కొనసాగిస్తూ.. ప్రజంట్ మిడిల్రేంజ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంటూ, తన కెరీర్ను…