మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో దీపావళి సేల్ 2025ను మిస్ అయి అయినా ఏం చించించాల్సిన అవసరం లేదు. మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన అవకాశం. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘రెడ్మీ’ ఫోన్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ రూ.25,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ దాని ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు,…
2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సహా ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై 45 శతం వరకు, క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు. షావోమీ దీపావళి పండుగ సీజన్లో రెడ్మీ…