Reasi Terror Attack: జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలో ఆదివారం బస్సుపై ఉగ్రవాద దాడి ఘటనలో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది.
Jammu Kashmir : జమ్ముకశ్మీర్లోని రియాసిలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా హస్తం ఉంది. శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఈ దాడి జరిగింది.