ఐపీఎల్ 2021 లో ఈరోజు రేంజు మ్యాచ్ లు ఒకే సమయంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ మార్పు లేకుండానే రేంజు జట్లు బరిలోకి వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ రేంజు జట్లు…