ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్య, దేశవాళీ సంచలనం ముకుల్ చౌదరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అన్నట్లు ఇద్దరు మాటలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృనాల్ పాండ్య బౌలింగ్లో ముకుల్ చౌదరి…