నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రెంజ్ ని బట్టి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక…