Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Randeep Guleria

Randeep Guleria News

    • ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు…

      ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది.  ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ కావ‌డంతో ఈ వేరియంట్ పై ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించింది.  ఈ వేరియంట్ గురించిన వివ‌రాల‌ను ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా వివ‌రించారు.  ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్లో 30కిపైగా మ్యూటేష‌న్లు ఉన్నాయ‌ని, మ్యూటేష‌న్లే ప్ర‌మాద‌క‌రంగా మార‌వ‌చ్చ‌ని అన్నారు. Read: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత స్పైక్ ప్రోటీన్లు దేహంలో ఇన్‌ఫెక్ష‌న్లు క‌లిగిస్తాయ‌ని అన్నారు.…
    • కరోనా వైరస్‌.. ఎయిమ్స్‌ తాజా వార్నింగ్
      #Top Story

      కరోనా వైరస్‌.. ఎయిమ్స్‌ తాజా వార్నింగ్

      ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. భారత్‌లో కరోనా ఫస్ట్‌ వేవ్‌ కంటే.. సెకండ్‌ వేవ్‌ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడమే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.. ఇక, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్‌ కేసులు అదుపులోకి వచ్చిందేలేదు.. మరోవైపు థర్డ్‌ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయి.. ఈ తరుణంలో కోవిడ్‌ పరిస్థితులపై తాజాగా హెచ్చరించింది ఎయిమ్స్‌.. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు…
    • ఎవ‌రూ సుర‌క్షితం కాదు… ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      ఎవ‌రూ సుర‌క్షితం కాదు… ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు…

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.  క‌రోనా కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏ మాత్రం త‌గ్గ‌లేదు.  ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా పేర్కొన్నారు.  దేశంలో సూప‌ర్ స్ప్రైడ‌ర్‌లుగా మారే కార్య‌క్ర‌మాల‌ను నియంత్రించాలని ఆయ‌న పేర్కొన్నారు.  ఇలాంటి కార్య క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తే వాటి ప్ర‌భావం మూడు వారాల త‌రువాత క‌నిపిస్తుందని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పించి ప్ర‌యాణాలు చేయ‌వ‌ద్ద‌ని, మ‌హ‌మ్మారిని ఎదుర్కొవాలంటే త‌ప్ప‌ని స‌రిగా నిబంధ‌న‌లు పాటించి తీరాల‌ని ఆయ‌న…
    • కరోనా థర్డ్‌ వేవ్‌.. ఎయిమ్స్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు
      #జాతీయం

      కరోనా థర్డ్‌ వేవ్‌.. ఎయిమ్స్‌ చీఫ్ కీలక వ్యాఖ్యలు

      ఓవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండగా.. కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మరోవైపు థర్డ్‌ వేవ్‌పై అంచనాలు, హెచ్చరికాలు.. ఇలా అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, కరోనా థర్డ్‌ వేవ్‌పై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే వ‌చ్చే 6 నుంచి 8 వారాల్లోనే థ‌ర్డ్ వేవ్ రవొచ్చని హెచ్చరించారు. ఇక, ఇప్పుడు కలవరపెడుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌ వ‌ల్లే క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా?…
    • పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను ఎప్ప‌టినుంచి పంపాలంటే…
      #Top Story

      పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను ఎప్ప‌టినుంచి పంపాలంటే…

      క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స్కూళ్ల‌ను తిరిగి ఒపెన్ చేసేందుకు అనేక రాష్ట్రాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.  క‌రోనా కొన్ని రాష్ట్రాల్లో జులై 1 నుంచి తిరిగి పాఠ‌శాల‌లు ఒపెన్ కాబోతున్నాయి.  అయితే, క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గినప్ప‌టికీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వ‌ర‌కు ఉన్న వారికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ అందించ‌లేదు.…
    • కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
      #జాతీయం

      కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

      భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్‌ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్‌ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్‌ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌..…

తాజావార్తలు

  • Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

  • Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ

  • Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

  • Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్‌కు పండగే!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions