రజినీకాంత్ హీరోగా వచ్చిన ప్రతి సినిమా ఎక్కువ మంది అభిమానులను థ్రిల్ చేయడం, ఫ్యామిలీ ఆడియెన్స్కి అనుకూలంగా ఉండడం ముఖ్యమని చెప్పవచ్చు. అయితే తాజాగా ఆయన చివరి మూవీ ‘కూలీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారట . ఎందుకంటే ‘కూలీ’ కి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ కావడం వల్ల, థియేటర్లలో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల వద్ద రీచ్ అవ్వలేకపోయింది. ప్రారంభ రోజుల్లో మంచి కలెక్షన్లు వర్వాలేదు అనిపిచినప్పటికి, మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో…