పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధ్వర్యంలో భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్కు జోడీగా మూడు కథానాయికలు కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్లోని హాస్యభరిత డైలాగులు,…