అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంటుంది. ఎక్కడా తగ్గేదేలే అనుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సక్సెస్ ని చిత్రబృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. అన్ని జిల్లాలో పుష్ప సక్సెస్ పార్టీని విజయవంతముగా నిర్వహించిన మేకర్స్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో తమ విజయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప’ డైరెక్టర్స్ పార్టీ పేరుతో అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి టాలీవుడ్ దర్శకులందరు…
‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్తూరులో పుష్ప మాస్సివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ” చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నుంచి నేర్చుకొని ఈ సినిమా చేశాను.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని సినిమా లో నటించాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరు…