ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరు చూసుకుంటున్నారో లేదో అనే ఆలోచన లేకుండా, విచ్చలవిడిగా ఆనందం పంచుకుంటున్నారు. కొంతమంది బైక్లపై రొమాన్స్ చేసుకుంటే, మరికొందరు ట్రైన్ టాయిలెట్స్లో, ఇంకొందరు లిఫ్టుల్లో కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, మెట్రోలో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసిన జంటలు కూడా వెలుగు చూసాయి. అయితే ఓ జంట గోవా బీచ్లో స్విమ్మింగ్ చేస్తూ అందరూ చూస్తుండగానే రోమాన్స్ చేస్తున్నారు. దీనిని చూసిన టూరిస్టులు చాలా…
యువత రోజురోజుకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియడంలేదు. సామాజిక విలువలను మర్చిపోయి.. సీక్రెట్ చేయాల్సిన పనులన్ని అందరి ముందు కానిచ్చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కన ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని మెట్రోలో ఓ జంట హద్దులు దాటి ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఢీల్లీ మెట్రో స్టేషన్ లో ఓ జంట హద్దులు…
Viral Video: ప్రస్తుత కాలంలో యువతలో, ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ప్రేమ అనేది ఫ్యాషన్గా మారిపోయింది. స్కూల్ స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. బాయ్ఫ్రెండ్, గర్ల్ఫ్రెండ్ అంటూ పబ్లిక్ గా తిరుగుతున్నారు. కాలేజీల్లో అయితే ఈ ట్రెండ్ సర్వసాధారణంగా మారింది. అంతే కాదు, ఇటువంటి సంబంధాలు బహిరంగంగా ప్రదర్శించడమూ సాధారణమవుతోంది. ముఖ్యంగా బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో యువత చేసే పనులు చూసి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Read Also: Asian Athletics Championships 2025: ముగిసిన…