మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన బ్యూటీ మానస రాధాకృష్ణన్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రావడంతో.. ఆమె సినిమా చేయకుండానే టాలీవుడ్ లోను క్రేజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న ‘పవన్ 28’ సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించబోతుందనే వార్తలు ఎక్కువగా ప్రచారం జరగడంతో స్వయంగా ఆమె స్పందించింది. ‘పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని.. కానీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్కేసు పట్టుకొని స్టైలీష్గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొంతకాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా “పిఎస్పీకే 28” మేకర్స్ సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపు 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా… మరోటి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కావాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’, సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడట. పవన్ కాలేజీ లెక్చరర్ గా, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా…
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ రీ-ఎంట్రీ తర్వాత మాస్టర్ అనే మాస్ అండ్ క్లాస్ మూవీ చేశారు. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ దాన్ని నిర్మించారు. ఇప్పుడు అన్న చిరు అడుగుజాడల్లో నడవబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందించబోతున్న పీ.ఎస్.పీ.కే. 28లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్ర పోషించబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్లో పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ సినిమాలో లెక్చరర్…