సోషల్ మీడియా పిల్లల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఆరోగ్యానికి ముప్పు ఉండడంతో పలు దేశాలు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త పర్యవేక్షణ (పేరెంటల్ సూపర్విజన్) ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇది మార్చి 11, 2026న అధికారికంగా ప్రకటించింది (Meta యాజమాన్యంలోని WhatsApp బ్లాగ్ పోస్ట్…