టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్లో నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. Also Read : Release Postpone : ఏప్రిల్…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది, ఆ పేరే ప్రదీప్ రంగనాథన్. ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర దర్శకుడు కమ్ హీరో, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా మారిపోయారు. కేవలం తన నటనతోనే కాకుండా, నేటి తరం యువత నాడిని పట్టుకోవడంలో ఆయన చూపిస్తున్న ప్రతిభ చూసి అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ డైరీ…