మెదక్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో మొన్నటి వరకు బాయిలర్ కోళ్లు, నేడు వేల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. నర్సాపూర్ (మం) లింగాపూర్ గ్రామంలో 6 వేల నాటు కోళ్లను ప్రసాద్ అనే రైతు పెంచుతున్నాడు. ఉదయం నుంచి కోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 3500 నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి.
వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా అధిక లాభాలను అందిస్తుంది..రిస్క్ లేకుండా అతి కొద్ది రోజుల్లో లాభాలను పొందాలి అనుకోనేవాల్లకు కోళ్ల పెంపకం బెస్ట్ అని చెప్పాలి..అయితే కోళ్లు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక నెల రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ కోళ్ల పెంపకంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వీటిని పెంచుతున్నారు.. పౌల్ట్రీ రంగంలో…