Home
Postmortem Report
Postmortem Report News
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
Prateek Yadav Death: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణం ఉత్తర్ ప్రదేశ్ను షాక్కు గురిచేసింది. 38 ఏళ్ల వయసులో ప్రతీక్ మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ అని డాక్టర్లు చెప్పారు. ఉపరితిత్తుల్లోని ఒక సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, ఊపిరితిత్తులు అకాస్మత్తుగా పనిచేయడం ఆగిపోయి, శరీర వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి. దీంతోనే మరణం సంభవించినట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్… -
Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇంతకీ హత్యా..? పరువు హత్యా..?
కడప జిల్లా గండికోటలో యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇప్పటికీ గండికోట రహస్యంగానే ఉంది. ఆమెను ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. ప్రియుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రియుడి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఇంతకీ పలు మలుపులు తిరుగుతున్న వైష్ణవి హత్య కేసులో ప్రధాన పాత్రధారులెవరు? హత్యా, పరువు హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి… -
Wife Kills Husband: పనిమనిషితో సంబంధం.. తాగి వచ్చిన భర్తను చంపిన భార్య..
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. చివరకు, పెళ్లి చేసుకుందామంటేనే యువకులు భయపడే స్థాయికి చేరింది. ఇటీవల, సోనమ్ ఘటన, గద్వాల్ తేజేశ్వర్ ఘటనలు భయపెడుతున్నాయి. -
Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్మార్టం నివేదికలో సంచలన విషయాలు
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది. -
Kolkata Rape Case: రేప్ కన్ఫర్మ్, నో ఫ్రాక్చర్… పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుందంటే.?
Kolkata Rape Case postmortem Report: కోల్కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోని సెమినార్ హాల్లో ఆగస్ట్ 9, 2024న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ చనిపోయింది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసులో, ఆజ్ తక్కు వివరణాత్మక పోస్ట్మార్టం నివేదిక వచ్చింది. ఇది బాధితురాలిపై జరిగిన క్రూరత్వాన్ని వెల్లడిస్తుంది. నివేదిక ప్రకారం, మృతురాలి శరీరంపై 14 కంటే ఎక్కువ గాయాల గుర్తులు ఉన్నాయి. ఫ్రాక్చర్ ఏవీ కనుగొనబడలేదు.…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!