Home
Post Meal Walking
Post Meal Walking News
-
Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
Health Tips: భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత నడిస్తే జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే, తిన్న వెంటనే నడవొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ నియంత్రణ, జీర్ణక్రియకు సహాయం: భోజనం ముగిసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో…
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!