దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్యంతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో, పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఈరోజు (డిసెంబర్ 16) ఢిల్లీలోని పెట్రోల్ పంపులలో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాన్ని గురువారం (డిసెంబర్ 18) నుంచి ఫ్యుయల్ ఫిల్లింగ్ కు అనుమతించబోమని ప్రకటించారు. సిర్సా మీడియాతో మాట్లాడుతూ, కొత్త నిబంధనను పాటించడానికి వాహన యజమానులకు ఒక రోజు గడువు ఇచ్చామని అన్నారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి…
ప్రతీరోజు లక్షలాది మంది రోడ్లపైకి వస్తున్నాయి.. కార్లు, బైక్లు, ఇతర వాహనాల నుంచి వెలువడే కాలుష్యానికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సైతం క్రమంగా దాని బారినపడిపోతున్నాయి.. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు.. ఇప్పటికే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండే ఢిల్లీలో.. నియంత్రణ కోసం కొన్ని చర్యలకు పూనుకుంది ఆమ్ఆద్మీ సర్కార్.. ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలను పూనుకుంటుంది.. దానిలో భాగంగా.. పొల్యుషన్…