Modi : ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పోలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్లో ఉంటారని, ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్కు బయల్దేరి వెళ్లనున్నారు.
PM Modi : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్లో ఉన్నారు. బుధవారం పోలాండ్లోని వార్సాలోని నవనగర్ మెమోరియల్లోని జామ్ సాహెబ్ మెమోరియల్ ను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు.