భారత్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కోట్లాది మంది వేతన జీవులకు అత్యంత కీలకమైన సామాజిక భద్రతా పథకం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా అండగా నిలిచే ఈ నిధిపై వచ్చే వడ్డీ రేటు గురించి తాజాగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ…