కేరళ రాష్ట్రం కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి ఇద్దరు బాలికలు దూకి ఆత్మహత్యకు యత్నించారు. పెరింగనాడ్లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు.. Read Also: Shock: పోలీస్ స్టేషన్ కు బైక్ పై వచ్చిన వ్యక్తి… ఆయనను చూసిన పోలీసులంతా షాక్.. ఎకోటూరిజం సెంటర్ ముత్తారా మారుతిమల కొండలలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు పాఠశాల విద్యార్థినులు కొండపై…