మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పెరుగుతున్న పంటలల్లో వేరుశనగ కూడా ఒకటి.. నూనెల తయారీలో ఎక్కువగా వాడటం వల్లే వీటికి డిమాండ్ ఎక్కువ.. ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు..ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది. ఈ పంటలో నూనె అధికంగా ఉంటుంది.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు…