ఐపీఎల్ 2022 కోసం తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. అయితే అందులో కొన్ని జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను తీసుకోలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ నే వేలంలోకి వదిలింది. దాని పై భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్… ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. మేము అతడిని రిటైన్ చేసుకోవాలని భావించాం. కానీ అతను వేలంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. మేము అతని…