మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్లో ఓ క్రేజ్. వీళ్లిద్దరి కొలబరేషన్స్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యంకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్ట్స్ దృశ్యం3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే23కి పోస్ట్ పోన్ చేసుకుంది. Also Read : Rajamouli : ధురంధర్…