మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ థ్రిల్లర్ ‘‘భ్రమ యుగం’’ ఆడియన్స్ నే కాదు, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి సినిమ కంటెంట్ బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్లో మిస్ ఫైర్ అవ్వడం వల్ల. ఆడియన్స్కి కొత్తగా అనిపించినా సినిమాతో కనెక్ట్ కావాల్సిన భావోద్వేగం మిస్సయ్యింది. అదే మమ్ముట్టిని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టించింది. మెగాస్టార్గానే కాదు, రిస్క్ టేకర్గా కూడా పేరున్న మమ్ముట్టి. వరుస ప్రయోగాలు ఇప్పుడు కామన్ ఆడియన్స్నే కాదు, ఫ్యాన్స్ ను…
మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్లో ఫహద్ ఫాజిల్ డైలాగ్ “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది. Also Read…