Terrorist Attack: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో 50 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డౌన్ కుర్రం ప్రాంతంలో ప్రయాణీకుల వ్యాన్పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, మహిళలు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అందిన నివేదిక ప్రకారం.. ఈ దాడిలో 50 మంది మరణించారు. దిగువ కుర్రంలోని ఓచుట్ కలి, మండూరి సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ వెళ్లగానే…
వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఆర్ సర్కార్నిర్ణం తీసుకున్న విషయం తెలిసిందే.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది.. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.. అయితే, ఈ నిబంధనపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్ల నిబంధన తప్పనిసరిపై రోడ్…