బీజేపీ రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ… కాశ్మీర్ లో ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. జమ్మూ-కాశ్మీర్ పునర్విభజన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం గా మారిపోయున జమ్మూ-కాశ్మీర్ లో ప్రజల మనోభావాలను స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సుకతే ఈ పరిణామానికి ప్రధాన కారణం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు పార్లమెంట్ సభ్యులు దీనిని ఒక అవకాశం గా తీసుకుంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియగానే, వరుసగా ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్…