Home
Panchayat Raj Commissioner
Panchayat Raj Commissioner News
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
IAS Krishna Teja: కాకినాడ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో రూ.1.91 కోట్ల ప్రజాధనంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్చార్జి డీపీవో లక్ష్మణ్తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో పన్నులు చెల్లిస్తున్నారని, ఆ నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎట్టి…
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!